క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు ‘దండోరా’ – హిట్ టాక్‌తో హడావిడి

సాక్షి డిజిటల్ న్యూస్ : నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని…

ఓటరు జాబితాలో పేరు లేక కోపంతో తినడం మానేసిన వృద్ధుడు.. చివరికి దారుణం!

సాక్షి డిజిటల్ న్యూస్ :2002 ఓటరు జాబితాలో శ్యామల్ పేరు లేదని తెలుసుకున్న తర్వాత అతను తినడం, తాగడం మానేశాడని కుటుంబ…

మెదక్ యువకుడు 8 ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం – కోచింగ్‌ లేని సాధన

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదు. పోటీ ఎక్కువ, రాత పరీక్షలూ, ఇంటర్వ్యూల్లాంటి…

స్కూల్ బస్ డ్రైవర్ చివరి సాహసం.. 50 మంది చిన్నారులను కాపాడిన తర్వాత మరణం

సాక్షి డిజిటల్ న్యూస్ :ఎప్పటిలానే ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో బస్సు బయలుదేరింది. దారి మధ్యలో ఉండగా.. డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది..…

ట్రంప్ షాక్! అమెరికాలోని ప్రతి పౌరుడికి రూ.1.77 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్ :తన టారిఫ్‌ల విధానంపై యూఎస్ సుప్రీంకోర్టు న్యాయబద్ధతను ప్రశ్నిస్తున్నా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి…

ఒకప్పుడు నీళ్లు తాగి బ్రతికిన ఆమె, ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ స్టార్!

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె సెన్సెషన్. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు…

షట్‌డౌన్‌ పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న ట్రంప్‌ – త్వరలో నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్ :ప్రభుత్వ షట్‌డౌన్ త్వరలోనే ముగుస్తుందని US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు.…

దేశ భద్రతా విభాగం విజయవంతం – తీవ్రవాద కుట్రను అడ్డుకున్న అధికారులు

సాక్షి డిజిటల్ న్యూస్ :దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన.. ముగ్గురు ఉగ్రవాదులను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS)…

ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కొత్త మలుపు – స్పీకర్‌పై సుప్రీంకోర్టులో సీరియస్‌ పిటిషన్‌!

సాక్షి డిజిటల్ న్యూస్ :ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కార…

“ప్రకృతితో సమైక్యంగా…” కుంకీ ఏనుగుల ఆశీర్వాదం తీసుకున్న డిప్యూటీ సీఎం చిత్రాలు హృదయాన్ని తాకుతున్నాయి!

సాక్షి డిజిటల్ న్యూస్ :మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి తీసుకువచ్చిన కుంకీ…