రాష్ట్రంలో గంజాయి మాఫియా ఉగ్రహల్: పోలీస్‌లపై కత్తితో దాడి!

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీలో మరోసారి గంజాయి మాఫియా దాడులకు పాల్పడింది. నెల్లూరు జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య మర్డర్…

దిత్వాహ్ తుపాన్ ప్రభావం: ఆంధ్రప్రదేశ్‌లో కీలక జిల్లాలకు రెడ్ అలర్ట్

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీని వర్షాలు వీడడం లేదు.. ఈనెల ప్రారంభంలో మొంథా తుపాను హడలెత్తించగా.. ఇప్పడు ‘దిత్వాహ్’ తుపాను రాష్ట్రంవైపు…

చంద్రబాబు ప్రభుత్వం నూతన ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపనకు ఆమోదం

సాక్షి డిజిటల్ న్యూస్ :సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్‌ అజెండాలోని 26 అంశాలకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌లో…

ప్రముఖ పాత్రికేయులు బాలరాజు కు ఘనసన్మానం

(సాక్షి డిజిటల్ న్యూస్) 28 నవంబర్ 2025 కల్లూరు మున్సిపాలిటీ ప్రతినిధి సురేష్: ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన టియుడబ్ల్యూజే ఐజేయు విలేకర్ల…

జిల్లా పేరుపై వాదోపవాదాలు ఉధృతం: అంబేద్కర్ నామంపై భిన్నాభిప్రాయాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా పేరు మార్చి రాస్తున్నారంటూ కలెక్టర్‌కు అంబేద్కర్‌ వాదులు,దళిత సంఘాల నేతలు…

వైసీపీ నేత కుటుంబం దారుణ పరిణామం-తల్లి కన్నుమూత, తండ్రికి గాయాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీలోని శ్రీకాళహస్తి వైసీపీ మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం రేపింది.  మధుసూదన్ రెడ్డి…

ప్రభుత్వ డబ్బు వినియోగంపై పరిశీలన: లోకేష్ ప్రత్యేక విమాన ప్రయాణాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీ మంత్రి నారా లోకేష్ విమాన ప్రయాణాలపై వచ్చిన ఆరోపణలకు స్పష్టత వచ్చింది. ఆర్టీఐ ద్వారా వెల్లడైన…

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట—సంకేతాల ప్రకారం కీలక నిర్ణయం

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో సహా మరో 15 మందికి ఊరట లభించింది.…

ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్న కలెక్టర్—గ్రామానికి ఆయన పేరే పెట్టుకుని ప్రేమను చూపిన స్థానికులు

సాక్షి డిజిటల్ న్యూస్ :71 ఏళ్ల క్రితం అప్పటి చిత్తూరు జిల్లాలోని గ్రామానికి చెందిన 46 కుటుంబాలు పింఛ జలాశయం నిర్మాణం…

అమరావతి వేంకటేశ్వర ఆలయ విస్తరణకు సీఎం శ్రీకారం – భూమిపూజ నిర్వహణ

సాక్షి డిజిటల్ న్యూస్ :రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వర ఆలయం విస్తరణ, అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.…