భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పాదసేవలో పాల్గొన్న నారా లోకేష్!

సాక్షిడిజిటల్ న్యూస్:మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *